News June 7, 2024
SKLM: పడవ బోల్తా పడి మత్స్యకారుడు మృతి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన మూగి యర్రయ్య (55) శుక్రవారం ఉదయం సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎర్రయ్య తన సహచరులతో వేటకు వెళ్లిన కొద్దిసేపటికి పడవ అదుపుతప్పి నడి సముద్రంలో బోల్తా పడింది. మత్స్యకారులు ఈదుకుంటూ బోల్తా పడిన తెప్ప పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోగా ఎర్రయ్యకు గాయాలు కావడంతో నీటిలో మునిగి మృతి చెందాడు.
Similar News
News January 9, 2026
రథసప్తమి వేడుకలకు నేడు అంకురార్పణ కార్యక్రమం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో జరగనున్న రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 9న (శుక్రవారం) ఉదయం 8 గంటలకు అత్యంత వైభవంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.46 నిమిషాల పాటు సామూహిక సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఉంటాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు.
News January 9, 2026
రథసప్తమి వేడుకలకు నేడు అంకురార్పణ కార్యక్రమం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో జరగనున్న రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 9న (శుక్రవారం) ఉదయం 8 గంటలకు అత్యంత వైభవంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.46 నిమిషాల పాటు సామూహిక సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఉంటాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు.
News January 9, 2026
రథసప్తమి వేడుకలకు నేడు అంకురార్పణ కార్యక్రమం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో జరగనున్న రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 9న (శుక్రవారం) ఉదయం 8 గంటలకు అత్యంత వైభవంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.46 నిమిషాల పాటు సామూహిక సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఉంటాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు.


