News September 30, 2024

SKLM: ఈవీఎం గోదాంల‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

image

త్రైమాసిక తనిఖీలలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాంల‌ను క‌లెక్ట‌ర్ స్వప్నిల్ దినకర్ సోమవారం త‌నిఖీ చేశారు. గోదాముల‌కు వేసిన సీళ్ల‌ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సిబ్బందితో తెరిపించి ప‌రిశీలించారు. అనంత‌రం వాటికి తిరిగి సీళ్లు వేయించారు.ఎన్నిక‌ల్లో వినియోగించిన, రిజ‌ర్వులో ఉంచిన‌ ఈవిఎంల‌ను సీరియల్ నెంబర్.. నియోజకవర్గాల వారీగా డిఆర్ఓని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

Similar News

News December 23, 2025

శ్రీకాకుళం: ‘అట్రాసిటీ బాధితులకు అండగా ఉండాలి’

image

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం పూర్తిగా త్వరగా అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మందిరంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధితులకు న్యాయం చేయడంలో అలసత్వం వహించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి ఉన్నారు.

News December 23, 2025

శ్రీకాకుళం: ‘అట్రాసిటీ బాధితులకు అండగా ఉండాలి’

image

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం పూర్తిగా త్వరగా అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మందిరంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధితులకు న్యాయం చేయడంలో అలసత్వం వహించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి ఉన్నారు.

News December 23, 2025

శ్రీకాకుళం: ‘అట్రాసిటీ బాధితులకు అండగా ఉండాలి’

image

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం పూర్తిగా త్వరగా అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మందిరంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధితులకు న్యాయం చేయడంలో అలసత్వం వహించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి ఉన్నారు.