News February 20, 2025

మార్చి 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎస్కేఎం ధర్నాలు

image

TG: సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మార్చి 5-13 వరకు జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని ఎస్కేఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని ఆరోపించింది. విద్యుత్ సవరణ బిల్లు విషయంలోనూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిందని దుయ్యబట్టింది. ఈ ఆందోళనల్లో రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు భాగస్వామ్యం కావాలని కోరింది.

Similar News

News November 17, 2025

సజ్జనార్ చర్యలతో భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు: పవన్ కళ్యాణ్

image

ఐబొమ్మ, బప్పం సైట్ల నిర్వాహకుడిని HYD పోలీసులు అరెస్టు చేయడం, అతనితోనే వాటిని మూయించడం స్వాగతించదగ్గ పరిణామమని AP Dy.CM పవన్ అన్నారు. ‘పైరసీతో చిత్ర పరిశ్రమ నష్టపోతోంది. మూవీ విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిన తరుణంలో పైరసీని కట్టడి చేయడం సాధ్యం కావట్లేదు. సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కదలిక తీసుకువచ్చింది. ఆయన తీసుకుంటున్న చర్యలు భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి’ అని పేర్కొన్నారు.

News November 17, 2025

సజ్జనార్ చర్యలతో భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు: పవన్ కళ్యాణ్

image

ఐబొమ్మ, బప్పం సైట్ల నిర్వాహకుడిని HYD పోలీసులు అరెస్టు చేయడం, అతనితోనే వాటిని మూయించడం స్వాగతించదగ్గ పరిణామమని AP Dy.CM పవన్ అన్నారు. ‘పైరసీతో చిత్ర పరిశ్రమ నష్టపోతోంది. మూవీ విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిన తరుణంలో పైరసీని కట్టడి చేయడం సాధ్యం కావట్లేదు. సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కదలిక తీసుకువచ్చింది. ఆయన తీసుకుంటున్న చర్యలు భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి’ అని పేర్కొన్నారు.

News November 17, 2025

మరణశిక్ష తీర్పును ఖండించిన హసీనా

image

బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్(ICT) తనకు విధించిన <<18311087>>మరణశిక్షను<<>> ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ప్రజలు ఎన్నుకోని ప్రభుత్వ తీర్పును తాను అంగీకరించనని తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ నమ్మడానికి బంగ్లా ప్రజలేం పిచ్చివాళ్లు కాదని ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు.