News April 8, 2025
SLBCలో ముమ్మరంగా మట్టి, స్టీల్ తొలగింపు పనులు

అమ్రాబాద్ మండలంలోని దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఆరుగురు కార్మికుల మృతదేహాల కోసం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. మంగళవారం ఉదయం లోకల్ ట్రైన్ శకలాలను బయటకు తరలించడంతోపాటు టన్నెల్లో స్టీల్, మట్టి తొలగింపు పనుల్లో రెస్క్యూ బృందాలు వేగం పెంచాయి. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని టన్నెల్ బయటకు చేరవేసే ప్రక్రియ సమాంతరంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 23, 2025
పార్వతీపురం: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

మక్కువ మండలం కొయ్యనపేట గ్రామానికి చెందిన బేతనపల్లి సీతం నాయుడు (75) ఈ నెల 15వ తేదీన పురుగుల మందు తాగారు. అప్పటి నుంచి పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. ఈ ఘటనపై మక్కువ ఎస్ఐ ఎం.వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
News December 23, 2025
BHELలో 160 పోస్టులు.. అప్లై చేశారా?

భోపాల్లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<
News December 23, 2025
ఇతిహాసాలు క్విజ్ – 105

ఈరోజు ప్రశ్న: ఈ చిత్రంలో కనిపిస్తున్న వింత ఆకారానికి కొన్ని పురాణాల ప్రకారం ఓ పేరుంది. ఆ పేరేంటి? ఇది ఎవరి అవతారం?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


