News November 23, 2024
నేటి నుంచి SMAT-2024 టీ20 టోర్నీ

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఇవాళ్టి నుంచి జరగనుంది. మొత్తం 38 జట్లను ఐదు గ్రూపులుగా విభజించారు. హార్దిక్, శ్రేయస్, శాంసన్, రుతురాజ్ వంటి పలువురు స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. హైదరాబాద్ జట్టు గ్రూప్-Aలో, ఆంధ్రప్రదేశ్ టీమ్ గ్రూప్-Eలో ఉన్నాయి. జియో సినిమా యాప్/వెబ్సైట్లో లైవ్ చూడవచ్చు. ఉ.9 గంటల నుంచి మ్యాచులు జరుగుతాయి. షెడ్యూల్ కోసం ఇక్కడ <
Similar News
News November 19, 2025
ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు

AP: వచ్చే ఏడాది ఇంటర్ 1st ఇయర్ పరీక్షల్లో బుక్లెట్ పేజీలను 24నుంచి 32కు పెంచారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్కు 32 పేజీలు ఉంటాయి. బయాలజీలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రానికి 24పేజీల చొప్పున 2 బుక్లెట్లు ఇస్తారు. భౌతిక, రసాయన, జీవశాస్త్ర పరీక్షలు 85 మార్కులకు పాస్ మార్క్స్ 29. కొన్ని సబ్జెక్టుల్లో 30% వచ్చినా, మొత్తం 35% ఉంటే పాస్గా పరిగణిస్తారు.
News November 19, 2025
ఇతిహాసాలు క్విజ్ – 71

ఈరోజు ప్రశ్న: గణేశుడు మహాభారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 19, 2025
ఉమెన్ డెవలప్మెంట్ & చైల్డ్ వెల్ఫేర్లో ఉద్యోగాలు

తిరుపతిలోని <


