News November 23, 2024
నేటి నుంచి SMAT-2024 టీ20 టోర్నీ

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఇవాళ్టి నుంచి జరగనుంది. మొత్తం 38 జట్లను ఐదు గ్రూపులుగా విభజించారు. హార్దిక్, శ్రేయస్, శాంసన్, రుతురాజ్ వంటి పలువురు స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. హైదరాబాద్ జట్టు గ్రూప్-Aలో, ఆంధ్రప్రదేశ్ టీమ్ గ్రూప్-Eలో ఉన్నాయి. జియో సినిమా యాప్/వెబ్సైట్లో లైవ్ చూడవచ్చు. ఉ.9 గంటల నుంచి మ్యాచులు జరుగుతాయి. షెడ్యూల్ కోసం ఇక్కడ <
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


