News July 30, 2024

పాము కాటు మరణాలు భారత్‌లోనే అత్యధికం: బీజేపీ ఎంపీ

image

పాము కాటు కారణంగా భారత్‌లో ఏటా 50వేల మంది మరణిస్తున్నారని BJP MP రాజీవ్ ప్రతాప్ రూఢీ లోక్‌సభలో గుర్తుచేశారు. ఈ మరణాల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ‘ఏటా 40 లక్షలమంది వరకు పాముకాటుకు గురవుతున్నారు. 50వేలమంది వరకు చనిపోతున్నారు. సత్వర చికిత్స అందినవారు బతుకుతుండగా, అవగాహన లేనివారు బలవుతున్నారు. కాటుకు గురైనవారిని వెంటనే రక్షించే వ్యవస్థను భారత్ అభివృద్ధి చేయాలి’ అని కోరారు.

Similar News

News November 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 8, 2025

శుభ సమయం (08-11-2025) శనివారం

image

✒ తిథి: బహుళ తదియ మ.12.08 వరకు
✒ నక్షత్రం: మృగశిర రా.3.42 వరకు
✒ శుభ సమయాలు: ఉ.8.00-9.00, సా.5.15-6.10
✒ రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30
✒ యమగండం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36
✒ వర్జ్యం: ఉ.10.38-మ.12.08
✒ అమృత ఘడియలు: సా.6.09-రా.7.41

News November 8, 2025

TODAY HEADLINES

image

✦ ₹1,01,899Cr పెట్టుబడులకు CM CBN ఆమోదం
✦ బనకచర్ల DPR టెండర్ల ప్రక్రియను రద్దు చేసిన AP
✦ TG: ఫీజు బకాయిల విడుదలకు ప్రభుత్వం అంగీకారం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్
✦ కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్
✦ వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానం: PM
✦ టెక్నికల్ సమస్య.. ఢిల్లీ, ముంబైలో విమాన సేవలకు అంతరాయం