News March 23, 2024

కాసేపట్లో సీబీఐ ముందుకు సంధ్య ఆక్వా టెక్ ప్రతినిధులు

image

AP: విశాఖ డ్రగ్స్ కేసుపై సీబీఐ విచారణను ముమ్మరం చేసింది. కాసేపట్లో సంధ్య ఆక్వా టెక్ కంపెనీ ప్రతినిధులు సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. ఈ కంపెనీ పేరుతోనే డ్రై ఈస్ట్ మాటున పెద్ద ఎత్తున బ్రెజిల్ నుంచి డ్రగ్స్ కంటెయినర్ వచ్చింది. ఇప్పటికే ఈమెయిల్స్, వాట్సాప్ వివరాలను సేకరించింది. నిన్న రాత్రి జడ్జి సమక్షంలో శాంపిల్స్ సేకరణను పూర్తి చేసింది. ఐసీసీ బ్రెజిల్ కంపెనీతో సీబీఐ సంప్రదింపులు చేస్తోంది.

Similar News

News December 6, 2025

రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

image

బాలీవుడ్ నటి ఆలియా భట్‌, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు.

News December 6, 2025

సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>CSIR<<>>-సెంట్రల్ గ్లాస్& సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 28 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్ , పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.1,32,660 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.cgcri.res.in

News December 6, 2025

సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>CSIR<<>>-సెంట్రల్ గ్లాస్& సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 28 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్ , పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.1,32,660 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.cgcri.res.in