News October 18, 2024
సెహ్వాగ్ రికార్డును అధిగమించిన సౌథీ

టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్(91) సిక్సర్ల రికార్డును న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సౌథీ అధిగమించారు. భారత్తో జరుగుతున్న టెస్టులో నాలుగు సిక్సర్లు బాదిన సౌథీ(93) ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నారు. ఓవరాల్గా అత్యధిక సిక్సర్ల రికార్డు బెన్ స్టోక్స్(131) పేరిట ఉంది. ఈ జాబితాలో సౌథీ(93) ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నారు. భారత జట్టు నుంచి సెహ్వాగ్ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్(87) ఉన్నారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


