News September 28, 2024
సీతారామన్పై FIR నమోదుకు ప్రత్యేక కోర్టు ఆదేశాలు

FM నిర్మలా సీతారామన్పై FIR నమోదు చేయాలని బెంగళూరులోని ఓ స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ద్వారా ఆమె బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపిస్తూ JSP నేత ఆదర్శ్ అయ్యర్ ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు BJP ప్రెసిడెంట్ జేపీ నడ్డా, రాష్ట్ర పార్టీ నేతలు నళీన్ కుమార్, బీవై విజయేంద్ర పేర్లనూ చేర్చారు. ED దాడులతో ఒత్తిడి చేసి కార్పొరేట్లతో రూ.కోట్ల విలువైన బాండ్లు కొనిపించారని ఆరోపించారు.
Similar News
News February 2, 2026
పాకిస్థాన్కు ముందుంది ముసళ్ల పండుగ!

T20 WC-2026లో భారత్తో మ్యాచును బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన పాకిస్థాన్కు భారీ షాకులు తప్పవని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
*టోర్నమెంట్ నుంచి పూర్తిగా బ్యాన్
*పీసీబీకి ICC వార్షిక ఆదాయ పంపిణీ నిలిపివేత
*ద్వైపాక్షిక సిరీస్లపై ఆంక్షలతో ఐసీసీ ర్యాంకింగ్స్, WTC పాయింట్లపై ప్రభావం పడే ఛాన్స్
*జియో- హాట్స్టార్ కోల్పోయిన ఆదాయాన్ని PCB చెల్లించాల్సి ఉంటుంది.
News February 2, 2026
ఇందిరమ్మ ఇళ్లు.. 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం నిధులు!

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY) పథకం కింద 2026-27 FYలో 4.13 లక్షల ఇళ్లకు నిధులు రానున్నట్లు అధికారులు తెలిపారు. పీఎంఏవై కింద పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేలు అందించనుంది. కాగా ఈ పథకానికి మొత్తం రూ.5 లక్షల నగదు విడతల వారీగా అందజేస్తున్న సంగతి తెలిసిందే.
News February 2, 2026
173 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


