News April 3, 2025
రూ.కోటి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు: TTD

AP: తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నట్లు TTD వెల్లడించింది. ఏడాదిలో 3రోజులు సుప్రభాత సేవ, 3 సార్లు బ్రేక్ , 4రోజులు సుపథం ప్రవేశ దర్శనాలు కల్పిస్తామంది. రూ.3వేల వసతి గృహంలో 3రోజుల పాటు ఉండొచ్చని చెప్పింది. స్వామివారి లడ్డూలు, వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందొచ్చని తెలిపింది. అలాగే 5గ్రా. శ్రీవారి బంగారం, 50గ్రా. సిల్వర్ డాలర్ అందజేస్తామంది.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


