News November 15, 2024
ఆటిజంపై స్పెషల్ ఫోకస్: మంత్రి సత్యకుమార్

AP: రాష్ట్రంలో ఆటిజం లక్షణాలున్న పిల్లలను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ వెల్లడించారు. మొదటి రెండేళ్లలో లక్షణాలను గుర్తిస్తే దీన్ని నివారించగలమని అసెంబ్లీలో అన్నారు. దీనిపై ఇతర రాష్ట్రాల్లో పాటిస్తున్న తీరును పరిశీలిస్తామని తెలిపారు. ఆటిజం చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేర్చేందుకు యత్నిస్తున్నామన్నారు.
Similar News
News February 21, 2026
జగిత్యాల: రైతులకు తప్పని నిరీక్షణ..!

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించే సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అదనంగా చెల్లిస్తామంటూ హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇచ్చే బోనస్ డబ్బులు ఎప్పుడు ఆలస్యంగానే అందించడంతో రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. 2024 ఖరీఫ్ లో కొన్ని నెలల తర్వాత రూ.15.43 కోట్లు, అలాగే 2024-25 యాసంగి లో రూ.2.39 కోట్లు నాలుగు నెలల ఆలస్యంగా, 2025 ఖరీఫ్ లో 50వేలMT ల సన్నాలకు రూ.25 కోట్లు రెండు నెలలు ఆలస్యంగా రైతులకు చెల్లించింది.
News February 21, 2026
గోవాలో పలు బీచ్లను పరిశీలించిన బాపట్ల కలెక్టర్

బాపట్ల సముద్ర తీరాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ వినోద్ కుమార్ నేతృత్వంలో బృందం గోవాలో శుక్రవారం పర్యటించింది. GCZMA, బయోడైవర్సిటీ బోర్డు అధికారులతో CRZ అమలు, వ్యర్థ నిర్వహణపై చర్చించింది. Candolim Beachలో సౌకర్యాలు పరిశీలించి, Fort Aguada Jail Museumలో వారసత్వ పర్యాటక నమూనాను అధ్యయనం చేశారు.
News February 21, 2026
జగిత్యాల: రైతులకు తప్పని నిరీక్షణ..!

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించే సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అదనంగా చెల్లిస్తామంటూ హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇచ్చే బోనస్ డబ్బులు ఎప్పుడు ఆలస్యంగానే అందించడంతో రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. 2024 ఖరీఫ్ లో కొన్ని నెలల తర్వాత రూ.15.43 కోట్లు, అలాగే 2024-25 యాసంగి లో రూ.2.39 కోట్లు నాలుగు నెలల ఆలస్యంగా, 2025 ఖరీఫ్ లో 50వేలMT ల సన్నాలకు రూ.25 కోట్లు రెండు నెలలు ఆలస్యంగా రైతులకు చెల్లించింది.


