News March 17, 2024
శ్రీకాకుళం: లోన్యాప్స్ పై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ఫోన్కు వచ్చే గుర్తింపు లేని లింకులను క్లిక్ చేసి, వాటిని ఇన్స్టాల్ చేసుకొని సైబర్ నేరాలకు గురికావద్దని ఎస్పీ రాధిక సూచించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఏదైనా లోన్యాప్కు సంబంధించిన అప్లికేషన్ను డౌన్లోడ్ కోసం యాప్ అఫీషియల్ యాప్ స్టోర్ నుంచి చేసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అన్నారు.
Similar News
News February 2, 2026
జిల్లాలో సోమవారం పీజీఆర్ఎస్: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా లేదా ఆన్లైన్లో Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తమ అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు.
News February 2, 2026
జిల్లాలో సోమవారం పీజీఆర్ఎస్: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా లేదా ఆన్లైన్లో Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తమ అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు.
News February 2, 2026
జిల్లాలో సోమవారం పీజీఆర్ఎస్: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా లేదా ఆన్లైన్లో Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తమ అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు.


