News April 15, 2025
SRPT: కొడుకుతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. చిలుకూరు మండలం కొత్తకొండాపురంలో బావిలో దూకి తల్లి వీరమ్మ, కుమారుడు నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే వీరమ్మ అన్న నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందగా.. తమ బాగోగులు చూసేవారు లేరని మనస్తాపం చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News October 25, 2025
NGKL: అన్నవరం, పంచారామ క్షేత్రాలకు.. సూపర్ లగ్జరీ బస్

నాగర్ కర్నూల్ డిపో నుంచి ప్రముఖ పుణ్య క్షేత్రాల సందర్శన కోసం సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 30న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి అన్నవరం, ద్రాక్షారామం, భీమవరం, విజయవాడ కనకదుర్గ, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను సందర్శిస్తుందని చెప్పారు. పూర్తి వివరాలకు 94904 11590, 94904 11591 సంప్రదించాలన్నారు. ఒక్కొక్కరికి రూ.3వేలు(ప్యాకేజ్) ధర ఉంటుందన్నారు.
News October 25, 2025
AIIMS రాయ్పూర్లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

<
News October 25, 2025
మాచర్ల మండలంలో ప్రముఖ శైవ క్షేత్రాల జాబితా

మాచర్ల మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో ప్రముఖ శైవ క్షేత్రాలు కొలువై ఉన్నాయి.
గన్నవరం- శ్రీ ప్రజ్ఞేశ్వర స్వామి దేవాలయం
కంభంపాడు- శ్రీ బృంగేశ్వర స్వామి దేవాలయం
మాచర్ల- శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి దేవాలయం
మాచర్ల- శ్రీ వీరభద్ర& ఇష్ట
కామేశ్వర స్వామి దేవాలయం
రాయవరం- శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం
తాళ్లపల్లి- శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం.


