News February 22, 2025

SRPT: ‘పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

image

మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. శనివారం కలెక్టరేట్లో DEO అశోక్‌తో కలిసి జిల్లాలోని హై స్కూల్ హెడ్ మాస్టర్లు, మండల విద్యాధికారులు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు.

Similar News

News December 24, 2025

సిద్దిపేట: ‘రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షలు’

image

సురక్ష బీమా యోజన పథకం కింద ఏడాదికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వస్తుందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పుల్లూరు మేనేజర్ ప్రదీప్ చెప్పారు. జీవనజ్యోతి బీమా యోజన పథకం కింద ఏడాదికి రూ.436 చెల్లిస్తే జీవిత బీమా రూ.2 లక్షలు వర్తిస్తుందని తెలిపారు. రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని బస్టాండ్‌లో జాగృతి ఫౌండేషన్ విజయవాడ ఉమాశంకర్ కళాజాత బృంద సభ్యులు ఆర్థిక, డిజిటల్ పై అవగాహన కల్పించారు.

News December 24, 2025

భారత్‌తో వన్డే, T20 సిరీస్.. జట్లను ప్రకటించిన NZ

image

భారత్‌తో JAN 11-31 వరకు జరిగే వన్డే, T20 సిరీస్‌లకు NZ తమ జట్లను ప్రకటించింది.
వన్డే టీం: బ్రేస్‌వెల్(C), ఆది అశోక్, క్లార్క్, జోష్ క్లార్క్‌సన్, కాన్వే, ఫాల్క్స్, మిచ్ హే, జెమీసన్, నిక్ కెల్లీ, జేడెన్, మిచెల్, నికోల్స్, ఫిలిప్స్, మైఖేల్ రే, యంగ్.
T20 జట్టు: శాంట్నర్(C), బ్రేస్‌వెల్, చాప్‌మన్, కాన్వే, డఫీ, ఫాల్క్స్, హెన్రీ, జెమీసన్, జాకబ్స్, మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రచిన్, రాబిన్సన్, సోధి.

News December 24, 2025

మెదక్: చర్చి వద్ద 496 మందితో భారీ బందోబస్త్: ఎస్పీ

image

క్రిస్మస్ సందర్బంగా ప్రఖ్యాత మెదక్ చర్చ్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ప్రత్యక్ష పర్యవేక్షణలో 496 మందితో బందోబస్త్ కల్పించనున్నారు. డీఎస్పీలు-4, సీఐలు-12, ఎస్ఐలు-47, ఏఎస్ఐలు-31, HC/WHC-46, PC/WPC-185, HG/WHG-87, 3QRT-51, 3 రూప్ పార్టీస్ 33 మంది సిబ్బందితో చర్చి వద్ద బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. చర్చి ముందు కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తారు.