News September 27, 2024
Stock Market: గరిష్ఠాల వద్ద జాగ్రత్తపడ్డారు

బెంచ్ మార్క్ సూచీలు జీవితకాల గరిష్ఠ స్థాయుల్లో ఉండడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడుతున్నారు. శుక్రవారం ఆటో, ఐటీ, మెటల్, ఫార్మా, అయిల్ & గ్యాస్ రంగాల షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. అయితే, అధిక వెయిటేజీ ఉన్న బ్యాంకింగ్, ఫైనాన్స్, FMCG స్టాక్ రంగాల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడంతో సెన్సెక్స్ 264 పాయింట్లు నష్టపోయి 85,571 వద్ద, నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 26,178 వద్ద స్థిరపడ్డాయి.
Similar News
News December 10, 2025
సుందర్ పిచాయ్తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ఎందుకు పఠించాలి?

ఆర్థిక సమస్యలు, దారిద్ర్య బాధలను తొలగించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. నిత్యం పఠిస్తే గణేశుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు. ‘తలపెట్టిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఈ మహా మహిమాన్విత స్తోత్రాన్ని 45 రోజుల పాటు క్రమం తప్పకుండా పఠిస్తే, ఆ వంశంలో పది తరాల వరకు దారిద్ర్య బాధలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.


