News July 2, 2024
నీటిలో మునిగినా డయాఫ్రం వాల్కు ఏమీకాదు: నిపుణులు

AP: పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రం వాల్పై వరద ప్రవహించినా ఏమీ కాదని అంతర్జాతీయ నిపుణులు చెప్పారు. నీళ్లలో ఉంటే కట్టడం దెబ్బతింటుందనే ఆలోచనని సరికాదన్నారు. దీనికి మరో కట్టడాన్ని అనుసంధానించినా సమస్య ఉండదని పేర్కొన్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ పటిష్ఠతపై మరికొన్ని పరీక్షలు చేయించాలని అధికారులకు సూచించారు. నేడు, రేపు సమీక్షలు నిర్వహించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
Similar News
News November 25, 2025
బల్మెర్ లారీలో ఉద్యోగాలు

<
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


