News January 12, 2025

నేడు అరకు లోయకు సుప్రీంకోర్టు జడ్జిలు

image

AP: సుప్రీంకోర్టు సీజేఐ సంజీవ్ ఖన్నాతో సహా 25 మంది న్యాయమూర్తుల బృందం నేడు అరకులోయలో పర్యటించనుంది. వీరంతా విశాఖపట్నం నుంచి రైలులో ఉదయం 10.30 గంటలకు అరకు లోయకు చేరుకోనున్నారు. గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శినిని పరిశీలిస్తారు. స్థానిక గిరిజనుల స్థితిగతులను, పరిస్థితులను తెలుసుకోనున్నారు. అనంతరం బొర్రా గుహలను సందర్శించనున్నారు. వీరి రాక నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Similar News

News November 21, 2025

ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం

image

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ ఉ.7.50 గంటలకు పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ మొదలుకానుంది. క్రికెట్‌లో భారత్-పాక్ పోరు తర్వాత ఆ స్థాయిలో జరిగే ఏకైక సిరీస్ యాషెస్ మాత్రమే. 2010-11 తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. అక్కడ జరిగిన గత 3 సిరీస్‌లలో 0-5, 0-4, 0-4 తేడాతో ఘోరంగా ఓడింది. ఓవరాల్‌గా యాషెస్‌లో ఆసీస్‌దే పైచేయి కావడం గమనార్హం.

News November 21, 2025

Bihar Cabinet: ఎవరీ దీపక్ ప్రకాశ్?

image

బిహార్‌లో కొత్త క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దీపక్ ప్రకాశ్(36) ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది. MLAగా పోటీ చేయకున్నా, MLC కాకున్నా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తండ్రి, RLM చీఫ్ ఉపేంద్ర కుష్వాహా రాజ్యసభ MP. బిహార్‌లో రాజకీయాల్లో కీలక నేత. తల్లి స్నేహలత ఇటీవల MLAగా గెలిచారు. స్నేహలత మంత్రి అవుతారని అంతా భావించారు. కానీ కొడుకును ఉపేంద్ర ఎంచుకున్నారు. త్వరలో దీపక్ MLC అవుతారని సమాచారం.

News November 21, 2025

Bihar Cabinet: ఎవరీ దీపక్ ప్రకాశ్?

image

బిహార్‌లో కొత్త క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దీపక్ ప్రకాశ్(36) ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది. MLAగా పోటీ చేయకున్నా, MLC కాకున్నా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తండ్రి, RLM చీఫ్ ఉపేంద్ర కుష్వాహా రాజ్యసభ MP. బిహార్‌లో రాజకీయాల్లో కీలక నేత. తల్లి స్నేహలత ఇటీవల MLAగా గెలిచారు. స్నేహలత మంత్రి అవుతారని అంతా భావించారు. కానీ కొడుకును ఉపేంద్ర ఎంచుకున్నారు. త్వరలో దీపక్ MLC అవుతారని సమాచారం.