News November 13, 2024

ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

image

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్‌మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.

Similar News

News February 5, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 05, గురువారం)

image

♦︎ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
♦︎దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎అసర్: సాయంత్రం 4.37 గంటలకు
♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
♦︎ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 5, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 05, గురువారం)

image

♦︎ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
♦︎దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎అసర్: సాయంత్రం 4.37 గంటలకు
♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
♦︎ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 5, 2026

లోకేశ్ అన్నకు నా బెస్ట్ విషెస్: తేజస్వీ

image

AP: టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు నివాసంలో పలు పార్టీల యువ ఎంపీలు, మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని BJP MP తేజస్వీ సూర్య Xలో పోస్ట్ చేశారు. ‘భారతదేశాన్ని ముందుకు నడిపించేందుకు యువ నేతలు చేయాల్సింది చాలా ఉంది. APలో లోకేశ్ పాలన పద్దతుల గురించి తెలుసుకోవడమే కాకుండా తరచూ ఇలా కలుసుకోవాలని నిర్ణయించాం. సుసంపన్న ఏపీ కోసం కృషి చేస్తున్న లోకేశ్ అన్నకు నా బెస్ట్ విషెస్’ అని పేర్కొన్నారు.