News March 20, 2024
న్యూయార్క్లో టీ20 WC ట్రోఫీ ఆవిష్కరణ

టీ20 వరల్డ్కప్ 2024 ట్రోఫీని ఐసీసీ ఆవిష్కరించింది. న్యూయార్క్లోని అంపైర్ స్టేట్ బిల్డింగ్పై విండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్, USA బౌలర్ అలీ ఖాన్ కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్లో టీ20 WC జరగనుంది. మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. జూన్ 6న ఐర్లాండ్తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
Similar News
News December 2, 2025
సమంత పెళ్లి పోస్టు.. 16 గంటల్లో 79.5 లక్షల లైక్స్

దర్శకుడు రాజ్ నిడిమోరును హీరోయిన్ సమంత రెండో <<18438537>>వివాహం<<>> చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్కు 16 గంటల వ్యవధిలోనే దాదాపు 79.5 లక్షల లైక్స్ రావడం గమనార్హం. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఈ జోడీకి విషెస్ చెబుతున్నారు. రాజ్ రూపొందించిన ఫ్యామిలీమ్యాన్-2 సమయంలో సమంతతో ప్రేమ మొదలైనట్లు సినీ వర్గాలు తెలిపాయి.
News December 2, 2025
ఇతిహాసాలు క్విజ్ – 84

ఈరోజు ప్రశ్న: ఐదు ముఖాల రూపం కలిగి, చిరంజీవిగా బ్రహ్మదేవునిచే వరం పొంది, ఓ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ధర్మసంస్థాపనకు కారణమయ్యాడు. ఆయన ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 2, 2025
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

AP: తూర్పుగోదావరి డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ 12 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు గల మహిళలు ఈనెల 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఏడో తరగతి, టెన్త్ , డిగ్రీ, పీజీ (సైకాలజీ డిప్లొమా/ సైకియాట్రీ/ న్యూరోసైన్సెస్/ LLB/ సోషల్ వర్క్/ సోషియాలజీ/ పబ్లిక్ హెల్త్/ MSW), బీఈడీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: eastgodavari.ap.gov.in


