News June 4, 2024
పాణ్యంలో టీడీపీ అభ్యర్థి 2,365 ఓట్ల లీడింగ్

బద్వేలులో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ లీడింగులో ఉన్నారు. పాణ్యంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరిత 2,365 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పులివెందులలో తొలి రౌండులో సీఎం జగన్ 1,888 ఓట్ల లీడింగులో కొనసాగుతున్నారు. పెనుకొండలో సవిత వెయ్యి ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ లీడింగులో ఉన్నారు.
Similar News
News November 24, 2025
సూర్యాపేట: మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా..

భవన, ఇతర నిర్మాణ రంగాలకు చెందిన కార్మికులు సంక్షేమం కోసం ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ప్రభుత్వం లేబర్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశం పెట్టిందని, కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ కే.సీతారామారావు కోరారు. ప్రమాదానికి గురైతే ప్రాణ నష్టనికి రూ.10 లక్షలు, వైకల్యం పొందితే రూ.6 లక్షలు ఆర్థిక సాయం అందించనుంది. ఇప్పటికే ఈ పథకంలో జిల్లాలో 1,35,885 కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
News November 24, 2025
బంకుల్లో జీరోతో పాటు ఇది కూడా చూడండి

వెహికల్స్లో పెట్రోల్/ డీజిల్ ఫిల్ చేయిస్తే మెషీన్లో 0 చెక్ చేస్తాం కదా. అలాగే ఫ్యూయల్ మెషీన్పై ఉండే డెన్సిటీ మీటర్ నంబర్స్ గమనించారా? BIS గైడ్లైన్స్ ప్రకారం క్యూబిక్ మీటర్ పెట్రోల్: 720-775 kg/m³ లేదా 0.775 kg/L, డీజిల్: 820 to 860 kg/m³ ఉండాలి. ఇది ఫ్యూయల్ ఎంత క్వాలిటీదో చెప్పే మెజర్మెంట్. ఇంజిన్ పర్ఫార్మెన్స్, జర్నీకి ఖర్చయ్యే ఫ్యూయల్పై ప్రభావం చూపే డెన్సిటీపై ఇకపై లుక్కేయండి.
Share It
News November 24, 2025
రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం

హైదరాబాద్లోని 8 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ED దాడులు చేసింది. జయత్రి, జనప్రియ, రాజా డెవలపర్స్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్టక్షన్స్ తదితర కంపెనీల్లో అగ్రిమెంట్స్, హార్డ్ డ్రైవ్స్ సహా పలు డాక్యుమెంట్స్, డిజిటల్ అసెట్స్ సీజ్ చేశారు. ప్రి లాంఛ్ పేరుతో కస్టమర్స్ నుంచి జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.60 కోట్లు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించిందని వచ్చిన కంప్లైంట్స్పై ఈ రైడ్స్ జరిగాయి.


