News June 4, 2024

లక్షన్నర ఓట్ల ఆధిక్యంలో టీడీపీ ఫైర్‌బ్రాండ్ పెమ్మసాని

image

AP: ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డు మెజార్టీ దిశగా వెళ్తున్నారు. ఇప్పటివరకు ఆయనకు 3,44,736 ఓట్లు పోలవగా.. 1,58,185 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తన పదునైన మాటలతో వైసీపీపై విరుచుకుపడ్డ ఈ ఎన్నారై.. ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా నిలిచారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు ఇప్పటివరకు 1,86,551 ఓట్లు పోలయ్యాయి.

Similar News

News February 5, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 05, గురువారం)

image

♦︎ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
♦︎దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎అసర్: సాయంత్రం 4.37 గంటలకు
♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
♦︎ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 5, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 05, గురువారం)

image

♦︎ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
♦︎దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎అసర్: సాయంత్రం 4.37 గంటలకు
♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
♦︎ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 5, 2026

లోకేశ్ అన్నకు నా బెస్ట్ విషెస్: తేజస్వీ

image

AP: టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు నివాసంలో పలు పార్టీల యువ ఎంపీలు, మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని BJP MP తేజస్వీ సూర్య Xలో పోస్ట్ చేశారు. ‘భారతదేశాన్ని ముందుకు నడిపించేందుకు యువ నేతలు చేయాల్సింది చాలా ఉంది. APలో లోకేశ్ పాలన పద్దతుల గురించి తెలుసుకోవడమే కాకుండా తరచూ ఇలా కలుసుకోవాలని నిర్ణయించాం. సుసంపన్న ఏపీ కోసం కృషి చేస్తున్న లోకేశ్ అన్నకు నా బెస్ట్ విషెస్’ అని పేర్కొన్నారు.