News July 6, 2024
TEAM INDIA: ఆ ఒక్కటి తక్కువైంది..!

ప్రపంచ క్రికెట్లో టీమ్ ఇండియా దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు రెండు వన్డే, టీ20 వరల్డ్ కప్లను తన ఖాతాలో వేసుకుంది. కానీ రెండు సార్లు ఫైనల్కు వెళ్లినా ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్షిప్ మాత్రం సాధించలేకపోయింది. టీ20 వరల్డ్ కప్ విజయం స్ఫూర్తితో WTC కూడా సాధించాలని టీమ్ ఇండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టెస్టుల్లోనూ ఛాంపియన్గా నిలిస్తే భారత జైత్రయాత్ర పరిపూర్ణమవుతుందని ఆశిస్తున్నారు.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


