News January 23, 2025
దావోస్లో తెలంగాణ ప్రభుత్వం దూకుడు

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో TG ప్రభుత్వం రూ.71,800Cr పెట్టుబడులను ఆకర్షించింది. ఇది గతేడాదితో పోలిస్తే ఎక్కువ.
* సన్ పెట్రో కెమికల్స్(రూ.45,500Cr, 7000 జాబ్స్)
* మేఘా ఇంజినీరింగ్(రూ.15000Cr, 4250 జాబ్స్)
* కంట్రోల్ S(రూ.10,000Cr, 3600 జాబ్స్)
* JSW(రూ.800Cr, 200 జాబ్స్)
* స్కైరూట్(రూ.500Cr)
* HCL, విప్రో కొత్త సెంటర్ల ఏర్పాటు ద్వారా 10వేల ఉద్యోగాలు
* యూనీలివర్ 2 మ్యానుఫాక్చర్ యూనిట్లు నెలకొల్పనుంది.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.