News September 25, 2024
మేకిన్ ఇండియాకు పదేళ్లు: తెచ్చిన మార్పుపై పీయూష్ గోయల్ ట్వీట్

‘మేకిన్ ఇండియా’ ఇనిషియేటివ్ తర్వాత మొబైళ్ల దిగుమతి 85% తగ్గిందని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అన్నారు. 2014-15లో రూ.48,609 కోట్లుగా ఉన్న దిగుమతుల విలువ 2023-24లో రూ.7665 కోట్లకు తగ్గిందన్నారు. 99% మొబైళ్లు భారత్లోనే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ 2022- 2024 మధ్య 200% పెరిగాయన్నారు. మేకిన్ ఇండియాతో 6.78 లక్షల జాబ్స్ క్రియేటయ్యాయని, FDIలకు బూస్ట్ వచ్చిందన్నారు.
Similar News
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<
News November 18, 2025
తిరుమల వైభవాన్ని చాటే మహాద్వార గోపురం

శ్రీవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారమే మహద్వార గోపురం. దీన్నే ముఖద్వారం, పడికావలి గోపురమని కూడా అంటారు. సుమారు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోపురం 50ft ఎత్తుతో, 5 అంతస్తులతో ఉంటుంది. దీని శిఖరంపై 7 కలశాలు అలరారుతుంటాయి. మహాప్రాకారానికి తొలి ప్రవేశ ద్వారం ఇదే. అద్భుతమైన ఈ శిల్పకళా రూపం, భక్తులకు స్వామి దర్శనానికి ముందు ఆధ్యాత్మిక అనుభూతిని అందించి, ఆలయ దివ్య వైభవానికి అద్దం పడుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<


