News October 10, 2024
పాత రూల్స్తో మళ్లీ టీటీడీలో టెండర్లు: YCP

AP: టీటీడీలో మళ్లీ పాత నిబంధనలతోనే కూటమి సర్కార్ నెయ్యి కొనుగోలుకు నోటిఫికేషన్ ఇచ్చిందని వైసీపీ పేర్కొంది. ‘నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం విధించిన నిబంధనలు మార్చకుండా మళ్లీ అవే రూల్స్తో టెండర్లు పిలిచారు. అంటే వైసీపీ ప్రభుత్వం గట్టి నిబంధనలు అమలు చేసినట్లే కదా. కల్తీకి ఆస్కారం లేనట్లే కదా. సమాధానం చెప్పు చంద్రబాబు’ అని Xలో ప్రశ్నించింది.
Similar News
News December 10, 2025
U19 హెడ్ కోచ్పై క్రికెటర్ల దాడి.. CAPలో కలకలం

పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్(CAP)లో కోచ్పై దాడి జరగడం కలకలం రేపింది. U19 హెడ్ కోచ్ వెంకటరామన్పై ముగ్గురు లోకల్ క్రికెటర్లు బ్యాటుతో దాడి చేశారు. దీంతో ఆయన తలకు గాయమై 20 కుట్లు పడ్డాయి. SMATకు ఎంపిక చేయకపోవడంతోనే ఈ అటాక్ జరిగినట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లోకల్ ప్లేయర్లను కాదని ఫేక్ డాక్యుమెంట్లతో నాన్ లోకల్ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తున్నారని CAPపై ఆరోపణలున్నాయి.
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
అన్క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

బ్యాంకుల్లో ₹78,000Cr అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.


