News October 25, 2024

మంటల్లో టెస్లా కారు.. నలుగురు భారతీయులు మృతి

image

కెన‌డాలోని టొరంటోలో టెస్లా కారు డివైడ‌ర్‌ను ఢీకొన్న ప్ర‌మాదంలో గుజ‌రాత్‌కు చెందిన న‌లుగురు మృతి చెందారు. గుజ‌రాత్‌లోని గోద్రాకు చెందిన తోబుట్టువులు కెటా గోహిల్‌(30), నిల్ గోహిల్(26) సహా మరో ముగ్గురు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు డివైడ‌ర్‌ను ఢీకొంది. దీంతో కారు బ్యాట‌రీ నుంచి పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగ‌డంతో న‌లుగురు అక్క‌డికక్క‌డే మృతి చెందారు. మ‌రొక‌రిని అటుగా వెళ్తున్న వ్య‌క్తి ర‌క్షించారు.

Similar News

News November 26, 2025

మార్కాపురం జిల్లాలో.. మండలాలు ఇవే.!

image

మార్కాపురం జిల్లా భౌగోళిక స్వరూపంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త జిల్లాలో 21 మండలాలు ఉండనున్నాయి. వాటిలో Y.పాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పీసీపల్లి, CSపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు జాబితాలో ఉన్నట్లు సమాచారం.

News November 26, 2025

మార్కాపురం జిల్లాలో.. మండలాలు ఇవే.!

image

మార్కాపురం జిల్లా భౌగోళిక స్వరూపంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త జిల్లాలో 21 మండలాలు ఉండనున్నాయి. వాటిలో Y.పాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పీసీపల్లి, CSపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు జాబితాలో ఉన్నట్లు సమాచారం.

News November 26, 2025

అరుణాచల్ మాదే.. నిజాన్ని మార్చలేరు: భారత్

image

అరుణాచల్ తమ భూభాగమేనన్న చైనా <<18386250>>ప్రకటనను<<>> భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ‘భారత్‌లో అరుణాచల్ అంతర్భాగం. ఇదే వాస్తవం. చైనా తిరస్కరించినా నిజం మారదు’ అని స్పష్టం చేశారు. షాంఘై ఎయిర్‌పోర్టులో భారత ప్రయాణికురాలిని అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ రూల్స్‌, అన్ని దేశాల పౌరులకు 24hrs వీసా ఫ్రీ ట్రాన్సిట్ కల్పించే చైనా రూల్‌నూ అక్కడి అధికారులు పాటించలేదన్నారు.