News March 17, 2024
స్కూల్ తొలిరోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు!

AP: ఈ ఏడాది కొత్త విద్యాసంవత్సరంలో బడులు తెరిచే తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 1-10 తరగతుల్లోని 42లక్షల మంది విద్యార్థులకు బైలింగువల్ పుస్తకాలను అందించనుంది. 1-5, 7వ తరగతి పుస్తకాల ముద్రణ బిడ్ను యూపీకి చెందిన పితాంబరా ప్రెస్ దక్కించుకుంది. మిగతా తరగతుల ముద్రణను స్థానిక MSMEలకు ప్రభుత్వం అప్పగించనుంది. ఆసక్తిగల కంపెనీల నుంచి బిడ్లను ఆహ్వానిస్తోంది.
Similar News
News December 7, 2025
మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి. లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News December 7, 2025
హనుమాన్ చాలీసా భావం – 31

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా|
అసవర దీన్హ జానకీ మాతా||
హనుమంతుడు 8 రకాల సిద్ధులు, 9 రకాల సంపదలు ఇవ్వగలిగే సామర్థ్యం కలవాడు. ఈ అద్భుతమైన, అత్యున్నతమైన వరాన్ని సాక్షాత్తు సీతాదేవి లంకలో ప్రసాదించింది. కాబట్టి, హనుమంతుడు తన భక్తులకు అన్ని రకాల శక్తులను, సంపదలను, కోరిన కోరికలను తీర్చగలిగే శక్తిమంతుడు అని మనం గ్రహించాలి. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 7, 2025
ESIC ఫరీదాబాద్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <


