News May 19, 2024

ఆ కారణంగానే భారత్‌తో వాణిజ్య బంధం తెగింది: పాక్

image

పుల్వామా ఉగ్రదాడి తర్వాతే పాకిస్థాన్ దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ తెలిపారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం నిలిచిపోయిందన్నారు. పుల్వామా ఘటన తర్వాత పాక్ నుంచి వచ్చే దిగుమతులపై 200 శాతం సుంకం విధించాలని భారత్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే విధానానికి పాక్ స్వస్తి పలకాలని ఇండియా డిమాండ్ చేస్తోంది.

Similar News

News December 6, 2025

రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

image

బాలీవుడ్ నటి ఆలియా భట్‌, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు.

News December 6, 2025

సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>CSIR<<>>-సెంట్రల్ గ్లాస్& సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 28 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్ , పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.1,32,660 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.cgcri.res.in

News December 6, 2025

సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>CSIR<<>>-సెంట్రల్ గ్లాస్& సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 28 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్ , పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.1,32,660 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.cgcri.res.in