News June 4, 2024

రాజంపేటలో ఆకేపాటి విజయం

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 8,000+ ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ఓడిపోయారు.

Similar News

News November 22, 2025

₹2.5 లక్షల కోట్ల రైల్వే ఆస్తుల మానిటైజేషన్‌కు చర్యలు

image

రైల్వే విభాగంలోని ₹2.5లక్షల కోట్ల ఆస్తులను 2025-30 మధ్య మానిటైజ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ మానిటైజేషన్‌ పైప్‌లైన్-02 కింద ఈ ప్రక్రియను చేపడుతుంది. 2029-30 నాటికి ₹10లక్షల CR మానిటైజేషన్‌కు చేయనున్నామని కేంద్రం FEB బడ్జెట్లో వెల్లడించడం తెలిసిందే. విభాగాల వారీగా మానిటైజ్‌కు వీలైన ఆస్తులపై ప్రణాళికలు సిద్ధం చేసింది. రైల్వే ఆస్తులను PPP, మల్టీ అసెట్స్ అప్రోచ్ మోడల్‌లో మానిటైజ్ చేస్తారు.

News November 22, 2025

₹2.5 లక్షల కోట్ల రైల్వే ఆస్తుల మానిటైజేషన్‌కు చర్యలు

image

రైల్వే విభాగంలోని ₹2.5లక్షల కోట్ల ఆస్తులను 2025-30 మధ్య మానిటైజ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ మానిటైజేషన్‌ పైప్‌లైన్-02 కింద ఈ ప్రక్రియను చేపడుతుంది. 2029-30 నాటికి ₹10లక్షల CR మానిటైజేషన్‌కు చేయనున్నామని కేంద్రం FEB బడ్జెట్లో వెల్లడించడం తెలిసిందే. విభాగాల వారీగా మానిటైజ్‌కు వీలైన ఆస్తులపై ప్రణాళికలు సిద్ధం చేసింది. రైల్వే ఆస్తులను PPP, మల్టీ అసెట్స్ అప్రోచ్ మోడల్‌లో మానిటైజ్ చేస్తారు.

News November 22, 2025

డ్రగ్స్-టెర్రర్ లింక్‌‌ను నాశనం చేయాలి: మోదీ

image

డ్రగ్స్-ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసిరావాలని జీ20 సమ్మిట్‌లో PM మోదీ పిలుపునిచ్చారు. SAలోని జొహనెస్‌బర్గ్‌లో జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను సవాలుగా తీసుకోవాలన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఫెంటానిల్ వంటి వాటి వ్యాప్తిని అరికట్టడం, డ్రగ్స్-టెర్రర్ సంబంధాలను ఎదుర్కొనేందుకు సహకరించుకోవాలని ప్రతిపాదించారు. ఉగ్రవాద ఆర్థిక మూలాలను బలహీనపర్చేందుకు కృషి చేయాలన్నారు.