News March 10, 2025

కేటీఆర్ అందుకే కేసుల గురించి భయపడరు: సీఎం రేవంత్

image

KTR అధికారం పోయిన బాధలో ఏదేదో మాట్లాడుతున్నారని CM రేవంత్ అభిప్రాయపడ్డారు. ‘KTR నా స్టేటస్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. అసలు కేటీఆర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? క్రిమినల్స్ కేసులకు భయపడరు. భయం ఉంటే నేరమే చేయరు. KTR కూడా అంతే. అందుకే కేసులకు భయపడను అంటున్నారు. MLC ఎన్నికల్లో BRS పోటీ చేయకుండా తప్పించుకుంది. హరీశ్ రావు లాంటివాళ్లు ఆ ఎన్నికల్లో దొంగ దెబ్బ తీశారు’ అని పేర్కొన్నారు.

Similar News

News March 7, 2026

సివిల్స్‌లో జగిత్యాల జిల్లా వాసికి 748వ ర్యాంకు

image

జగిత్యాల మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన పూదరి మల్లేశం-గంగాలక్ష్మీ దంపతుల కుమారుడు రాహుల్ సివిల్స్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచాడు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఆయన 748వ ర్యాంక్ సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. రాహుల్ విజయంతో హన్మాజీపేటలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు ఆయన ఇంటికి చేరుకుని పేరెంట్స్‌కు అభినందనలు తెలిపారు.

News March 7, 2026

TODAY HEDALINES

image

*13 ఏళ్లలోపు పిల్లలకు SM బ్యాన్ చేస్తాం: CBN
*ఉగాది తర్వాత లోకేశ్ సీఎం: పేర్ని నాని
*ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్
*ఎస్సీ వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది: CM రేవంత్
*ఇరాన్ లొంగిపోవాల్సిందే: ట్రంప్
*యుద్ధంలో ఇరాన్‌కు రష్యా సాయం చేస్తోందన్న అమెరికా
*యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల
*TG: సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫ్రీ: హైకోర్టు

News March 7, 2026

రాములోరి కళ్యాణం.. టికెట్ల రేట్లు ఇవే

image

TG: భద్రాచలంలో ఈ నెల 19 నుంచి APR 2 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లో స్వామివారి కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తుల కోసం <>ఆన్‌లైన్‌లో<<>> టికెట్లు అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం వెల్లడించింది. కళ్యాణానికి రూ.150 నుంచి రూ.7,500 మధ్య, పట్టాభిషేకానికి రూ.100-రూ.1,500 మధ్య టికెట్లు ఉన్నాయని తెలిపింది.