News August 22, 2024
పేలుడు జరిగిన ‘ఎసెన్షియా’ కంపెనీ నేపథ్యమిదే..

AP: అనకాపల్లి (D) అచ్యుతాపురంలోని <<13911204>>ఎసెన్షియా<<>> కంపెనీని 2019లో ఏర్పాటు చేశారు. ఇది అమెరికాకు చెందిన సంస్థ. USలోని కనెక్టికట్, ఇండియాలోని హైదరాబాద్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లను నిర్వహిస్తోంది. అచ్యుతాపురంలోని సెజ్లో కమర్షియల్ తయారీ కేంద్రాన్ని నడుపుతోంది. ఫార్మా కంపెనీలకు ప్రధాన ముడి సరుకులను సరఫరా చేస్తోంది. ఈ కంపెనీలో నిన్న ప్రమాదం జరిగి 18 మంది మరణించారు.
Similar News
News November 21, 2025
పటాన్ చెరులో గంజాయి చాక్లెట్ల కలకలం

పటాన్చెరు పరిధి ఐడీఐ బొల్లారం మున్సిపాలిటీలోని లక్ష్మీనగర్లో నివాసం ఉండే ఒడిశాకు చెందిన అజయ్ కుమార్(50) తన పాన్ షాప్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద 238 గంజాయి చాక్లెట్లు, రూ.1,270 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 21, 2025
పటాన్ చెరులో గంజాయి చాక్లెట్ల కలకలం

పటాన్చెరు పరిధి ఐడీఐ బొల్లారం మున్సిపాలిటీలోని లక్ష్మీనగర్లో నివాసం ఉండే ఒడిశాకు చెందిన అజయ్ కుమార్(50) తన పాన్ షాప్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద 238 గంజాయి చాక్లెట్లు, రూ.1,270 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 21, 2025
పటాన్ చెరులో గంజాయి చాక్లెట్ల కలకలం

పటాన్చెరు పరిధి ఐడీఐ బొల్లారం మున్సిపాలిటీలోని లక్ష్మీనగర్లో నివాసం ఉండే ఒడిశాకు చెందిన అజయ్ కుమార్(50) తన పాన్ షాప్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద 238 గంజాయి చాక్లెట్లు, రూ.1,270 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


