News August 2, 2024

డైనోసార్లను చంపిన గ్రహశకలం వల్లే పక్షుల పుట్టుక!

image

66 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిని ఢీకొట్టిన ఓ గ్రహశకలం కారణంగా డైనోసార్లు అంతమయ్యాయి. ఆ ఘటనే పక్షుల పుట్టుకకు దారి తీసిందని USలోని మిషిగన్ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ‘ఆ తర్వాతి 20 లక్షల సంవత్సరాల్లో పరిస్థితులకు అనుగుణంగా పక్షులు ఆవిర్భవించాయి. DNAలో ఈ మార్పును, పరిణామక్రమాన్ని గుర్తించామని పేర్కొన్నారు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు.

Similar News

News November 25, 2025

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

News November 25, 2025

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

News November 25, 2025

భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

image

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్‌పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్‌ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్‌కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.