News April 25, 2024
పడవ బోల్తా.. 33 మంది దుర్మరణం

ఎర్రసముద్రంలో పడవ బోల్తా పడి 33 మంది చనిపోయారు. వీరిని ఇథియోపియా వలసదారులుగా గుర్తించారు. యెమెన్ నుంచి ఇథియోపియాకు 77 మందితో బయల్దేరిన పడవ జిబౌటీ తీరం సమీపంలో బోల్తా పడింది. సమాచారం అందుకున్న తీర రక్షక సిబ్బంది 20 మందిని రక్షించారు. మరికొంత మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
Similar News
News January 17, 2026
ALERT: ఈ లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి

రెండ్రోజులుగా ‘PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్’ పేరిట రూ.5వేలు పొందొచ్చంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ తెగ వైరలైన విషయం తెలిసిందే. తాజాగా సైబర్ కేటుగాళ్లు SBI పేరిట ఇలాంటి లింక్స్, APK ఫైల్స్ పంపుతూ అకౌంట్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.9,980 రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైరీ అని, రూ.5వేలు గిఫ్ట్ అంటూ లింక్స్ పంపి లూటీ చేస్తున్నారు. ఇలాంటి లింక్స్పై క్లిక్ చేయకండి. SHARE IT
News January 17, 2026
173 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (UCO) 173 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA, PG డిప్లొమా, IIBF/NIBM, ICAI, BE/BTech, MCA, MSc(cs) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్క్రీనింగ్/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.uco.bank.in. * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 17, 2026
భారీ జీతంతో RITESలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


