News July 25, 2024
మరణంలోనూ వీడని తల్లీకుమారుల బంధం

విధి రాతకు బలైన ఓ కుటుంబ విషాదాంతమిది. HYDలో తన భార్య, కుమారులతో కలిసి ఉంటున్న గుంజి శివ కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. కుటుంబ పోషణ, పిల్లల కాలేజీ ఫీజులకూ డబ్బుల్లేక తల్లి గత రాత్రి ఉరి వేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక పెద్ద కొడుకు వంశీ(18) క్షణాల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదాన్ని చూసి రెండో కుమారుడి గుండెలు పగిలాయి. ఒంటరిగా మిగిలానంటూ రోదించిన తీరు హృదయాలను కలిచివేసింది.
Similar News
News February 5, 2026
ఇలాంటివి చేయాలంటే భయపడాలి: చంద్రబాబు

AP: పామాయిల్, కెమికల్స్తో కల్తీ నెయ్యి తయారు చేశారని సిట్ నివేదిక ఇచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘YCP హయాంలో చాలా అపచారాలు చేశారు. మళ్లీ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కరుడుగట్టిన నేరస్థుడి తరహాలో నిన్న ఆయన అబద్ధాలు చెబుతున్నారు. ఇలాంటివి చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. దీనిని ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదు. దీని పవిత్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.
News February 5, 2026
వారికి తెలిసే తప్పు చేశారు: పవన్

AP: వేంకటేశ్వరుడి ముందు మోకరిల్లి YCP వాళ్లు క్షమాపణలు చెప్పాలని Dy.CM పవన్ డిమాండ్ చేశారు. ‘ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ రాలేదు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నితమైన అంశం. 2022లోనే కల్తీ కలిసిందని రిపోర్టులు వస్తే వాటిని తొక్కిపెట్టారు. వాళ్లకి అంతా తెలిసే చేశారు. తిరుమలకు 2 కొండలు చాలు అనే ధోరణి నుంచి వచ్చిన పార్టీ మీది. రథం కాలిపోతే పిచ్చోడు చేశారు అంటారు’ అని వ్యాఖ్యానించారు.
News February 5, 2026
ICAR-IARIలో ఉద్యోగాలు

ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(<


