News December 31, 2024
పేదలకు కేంద్రం న్యూఇయర్ కానుక!

కొత్త ఏడాదిలో దేశంలోని పేదలకు 2 కోట్లకు పైగా ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాబోయే మూడు నెలల్లో దీనికి సంబంధించిన సర్వేను పూర్తి చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2024 ఎన్నికల హామీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై రాష్ట్రాలకు కేంద్రం సమాచారమిచ్చింది. మార్చి 31లోగా అర్హులను గుర్తించాలని ఆయా ప్రభుత్వాలను ఆదేశించింది.
Similar News
News November 19, 2025
స్టీల్ ప్లాంటుపై ప్రశ్నిస్తే అసహనం ఎందుకు: బొత్స

AP: విశాఖ స్టీల్ ప్లాంటుపై ప్రశ్నిస్తే చంద్రబాబు <<18299181>>సహనం<<>> కోల్పోతున్నారని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. బాధ్యత గల CM స్పందించాల్సిన విధానమిదేనా అని నిలదీశారు. డొంకతిరుగుడు సమాధానాలు మాని ప్రైవేటుపరం కానివ్వమని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. CM వైఖరిపై అనుమానాలున్నాయన్నారు. అటు ప్రభుత్వ పెద్దలు, పోలీసు వ్యవస్థ తెచ్చిన ఒత్తిడితోనే పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ చనిపోయి ఉంటాడని ఆరోపించారు.
News November 19, 2025
పిల్లలు లేని వృద్ధ దంపతులకు ఏ ఇల్లు అనుకూలం?

వృద్ధాప్యంలో భద్రత, చుట్టూ ఇతరులు ఉండే వాతావరణం ముఖ్యం. అలాంటివారికి చిన్న అపార్ట్మెంట్లు సౌకర్యంగా ఉంటాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వారి అవసరాలు తీరేలా, వాస్తు ఆధారంగా నిర్మించిన చిన్న ఇల్లు/ప్లాట్ కొనడం ఉత్తమం అంటున్నారు. పైగా చిన్న ఇంటిని నిర్వహించడానికి వారికి సులభంగా ఉంటుంది. సామాజిక వాతావరణం ఒంటరితనాన్ని తగ్గిస్తుంది. పెద్ద వయసులో భద్రత ప్రధానం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 19, 2025
పిల్లలు లేని వృద్ధ దంపతులకు ఏ ఇల్లు అనుకూలం?

వృద్ధాప్యంలో భద్రత, చుట్టూ ఇతరులు ఉండే వాతావరణం ముఖ్యం. అలాంటివారికి చిన్న అపార్ట్మెంట్లు సౌకర్యంగా ఉంటాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వారి అవసరాలు తీరేలా, వాస్తు ఆధారంగా నిర్మించిన చిన్న ఇల్లు/ప్లాట్ కొనడం ఉత్తమం అంటున్నారు. పైగా చిన్న ఇంటిని నిర్వహించడానికి వారికి సులభంగా ఉంటుంది. సామాజిక వాతావరణం ఒంటరితనాన్ని తగ్గిస్తుంది. పెద్ద వయసులో భద్రత ప్రధానం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


