News October 16, 2024
గుర్లలో డయేరియా పరిస్థితిపై సీఎం ఆరా

AP: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాతో 2 రోజుల్లో ఐదుగురు <<14366235>>మృతి చెందిన <<>>ఘటనపై CM చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో బాధితుల పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను CM ఆదేశించారు.
Similar News
News November 18, 2025
నేడు పుట్టపర్తికి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ నేడు పుట్టపర్తికి రానున్నారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు సా.6 గంటలకు వారు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తికి చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీ రానుడంటంతో ఏర్పాట్లను పరిశీలించి రాత్రికి ఇక్కడే బస చేస్తారు. బుధవారం హిల్ వ్యూ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మోదీతో కలిసి పాల్గొంటారు.
News November 18, 2025
నేడు పుట్టపర్తికి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ నేడు పుట్టపర్తికి రానున్నారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు సా.6 గంటలకు వారు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తికి చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీ రానుడంటంతో ఏర్పాట్లను పరిశీలించి రాత్రికి ఇక్కడే బస చేస్తారు. బుధవారం హిల్ వ్యూ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మోదీతో కలిసి పాల్గొంటారు.
News November 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 70

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


