News October 15, 2024

కూటమి ప్రభుత్వం ఉండేది మూడేళ్లే: కాకాణి

image

AP: 2027లో జమిలి ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లే అధికారంలో ఉంటుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. TDP నేతల మాటలు వినే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నూతన మద్యం పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, 90% షాపులు TDP నేతలకే దక్కాయని ఆరోపించారు. ఇసుక, గ్రానైట్, విద్య, వైద్యంలో సిండికేట్ రాజ్యం కొనసాగుతోందని మండిపడ్డారు. దోచుకోవడంలో CM చంద్రబాబు దిట్ట అని దుయ్యబట్టారు.

Similar News

News November 21, 2025

నంగునూర్: సైలెంట్‌ కార్యాచరణ.. ఇక సమరమే!

image

స్థానిక ఎన్నికల రిజర్వేషన్స్ ఖరారు కాగానే సమరంలోకి దిగేందుకు నంగునూర్ మండల ఆశావహులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. యువతే ఎక్కువగా రంగంలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. రిజర్వేషన్స్ కేటాయింపు ఎలా ఉంటుందని రాజకీయాలపై అవగాహన ఉన్నవారి వద్ద ఆరా తీస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ రాదు అవకాశం అన్నట్లు సైలెంట్‌గా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.

News November 21, 2025

నంగునూర్: సైలెంట్‌ కార్యాచరణ.. ఇక సమరమే!

image

స్థానిక ఎన్నికల రిజర్వేషన్స్ ఖరారు కాగానే సమరంలోకి దిగేందుకు నంగునూర్ మండల ఆశావహులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. యువతే ఎక్కువగా రంగంలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. రిజర్వేషన్స్ కేటాయింపు ఎలా ఉంటుందని రాజకీయాలపై అవగాహన ఉన్నవారి వద్ద ఆరా తీస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ రాదు అవకాశం అన్నట్లు సైలెంట్‌గా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.

News November 21, 2025

నంగునూర్: సైలెంట్‌ కార్యాచరణ.. ఇక సమరమే!

image

స్థానిక ఎన్నికల రిజర్వేషన్స్ ఖరారు కాగానే సమరంలోకి దిగేందుకు నంగునూర్ మండల ఆశావహులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. యువతే ఎక్కువగా రంగంలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. రిజర్వేషన్స్ కేటాయింపు ఎలా ఉంటుందని రాజకీయాలపై అవగాహన ఉన్నవారి వద్ద ఆరా తీస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ రాదు అవకాశం అన్నట్లు సైలెంట్‌గా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.