News January 4, 2025
బైడెన్కు వచ్చిన ఖరీదైన బహుమతి ప్రధాని మోదీ ఇచ్చిందే!

US అధ్యక్షుడు జో బైడెన్ దంపతులకు గత ఏడాది వచ్చిన అత్యంత ఖరీదైన బహుమతుల్లో భారత PM మోదీ ఇచ్చిన వజ్రం అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశ ఖజానా వివరాల ప్రకారం.. ల్యాబ్లో తయారుచేసిన 7.5 క్యారెట్ల వజ్రాన్ని(రూ.17 లక్షలు), ఎర్రచందనం పెట్టెను, విగ్రహాన్ని, చమురు దీపాన్ని, ఉపనిషత్తుల గురించిన పుస్తకాన్ని బహుమతులుగా ఇచ్చారు. వీటన్నింటి విలువ కలిపి రూ.30 లక్షలకుపైమాటేనని తెలుస్తోంది.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


