News May 20, 2024
ముగిసిన ఐదో విడత పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో ఐదో విడత పోలింగ్ ముగిసింది. 8 రాష్ట్రాల్లో మొత్తం 49 లోక్సభ స్థానాల్లో ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. ఈ విడతలో మహారాష్ట్రలోని పలు స్థానాల్లో పోలింగ్ జరగడంతో సినీ సెలబ్రిటీలు, క్రీడాకారులు అధిక సంఖ్యలో ఓట్లు వేసేందుకు తరలివచ్చారు. కాగా జూన్ 4న పోలింగ్ ఫలితాలు వెలువడనున్నాయి.
Similar News
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<
News November 18, 2025
తిరుమల వైభవాన్ని చాటే మహాద్వార గోపురం

శ్రీవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారమే మహద్వార గోపురం. దీన్నే ముఖద్వారం, పడికావలి గోపురమని కూడా అంటారు. సుమారు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోపురం 50ft ఎత్తుతో, 5 అంతస్తులతో ఉంటుంది. దీని శిఖరంపై 7 కలశాలు అలరారుతుంటాయి. మహాప్రాకారానికి తొలి ప్రవేశ ద్వారం ఇదే. అద్భుతమైన ఈ శిల్పకళా రూపం, భక్తులకు స్వామి దర్శనానికి ముందు ఆధ్యాత్మిక అనుభూతిని అందించి, ఆలయ దివ్య వైభవానికి అద్దం పడుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<


