News October 20, 2024
పుష్పశ్రీవాణి ఎస్టీనే అని తేల్చిన హైకోర్టు

AP: మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ST కులానికి చెందిన వారేనని హైకోర్టు తీర్పునిచ్చినట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. DLSC కమిటీ రిపోర్ట్, స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చిన జీవో 6ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషనర్ వద్ద ఆధారాలు లేవంటూ కేసు కొట్టివేసింది. కాగా ఆమె ST కాదంటూ ఇద్దరు వ్యక్తులు 2019లో పిటిషన్ వేశారు. ఓ వర్గం కావాలనే తప్పుడు ప్రచారం చేసిందని, చివరకు న్యాయమే గెలిచిందని పుష్పశ్రీవాణి అన్నారు.
Similar News
News January 25, 2026
రిపబ్లిక్ డే వేడుకల అతిథులు వీరే

EU నేతలు వాన్ డెర్, ఆంటోనియో (2026), ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో (2025), ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మేక్రాన్ (2024), ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ (2023), బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్సోనారో (2020), SA ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా (2019), ASEAN లీడర్లు (2018), అబుదాబి ప్రిన్స్ షేక్ మొహమద్ బిన్ (2017), ప్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ (2016), US ప్రెసిడెంట్ ఒబామా (2015), 2021, 22లో కొవిడ్తో గెస్ట్లు రాలేదు.
News January 25, 2026
APPLY NOW: AVNLలో ఉద్యోగాలు

చెన్నై అవడిలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<
News January 25, 2026
పూజలో రెట్టింపు ఫలితాలు పొందాలంటే..?

పూజా గది శుభ్రంగా ఉండాలి. పాత పూలు ఉండకూడదు. శివునికి విభూతి, విష్ణువుకు గంధం బొట్టు పెట్టి అలంకరించాలి. వెండి, రాగి కుందులు వాడాలి. 3 వత్తులు పెట్టాలి. ప్రమిదను పళ్లెంలో ఉంచి దీపారాధన చేయాలి. నైవేద్యాన్ని కుండ, లోహ పాత్రలో వండాలి. తమలపాకులో సమర్పించడం ఉత్తమం. హారతి ఇచ్చాక స్వామికి ఏకాంతం ఇవ్వాలి. అప్పుడాయన చూపు సోకి నైవేద్యం మహా ప్రసాదం అవుతుంది. ఈ నియమ నిష్ట పూజతో రెట్టింపు ఫలితముంటుంది.


