News January 16, 2025
యాక్సిడెంట్కు గురైన వ్యక్తి బైక్తో పరార్.. చివరికి ఏమైందంటే?

మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలని చెప్పే కర్మ సిద్ధాంతానికి ఈ ఘటన నిదర్శనం. ఢిల్లీలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తికి సాయం చేయకుండా, అతని బైక్ను ఎత్తుకెళ్లిన ముగ్గురికి యాక్సిడెంట్ అయింది. వికాస్ అనే వ్యక్తి బైక్ నుంచి పడిపోగా ఇది చూసిన ఉదయ్, టింకు, పరంబీర్లు అతడి బైక్తో పరారయ్యారు. కొద్దిసేపటికే వీరికి యాక్సిడెంట్ కాగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. కాగా, వికాస్ చనిపోయాడు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


