News December 3, 2024
పెద్దపల్లి జిల్లాపై రాష్ట్ర ప్రభుత్వం నిధుల వర్షం

TG: రేపు పెద్దపల్లిలో సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నిధుల వర్షం కురిపించింది. బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.82 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం రూ.51 కోట్లు మంజూరు చేసింది. మంథనిలోని 50 పడకల ఆస్పత్రికి రూ.22 కోట్ల నిధులు విడుదల చేసింది.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>