News June 5, 2024
మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టేందుకు డేట్ ఫిక్స్ అయింది. జూన్ 8న ఢిల్లీలోని కర్తవ్యపథ్లో ప్రమాణస్వీకార మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత సీఎంలతో పాటు ఎన్డీఏ కూటమి నేతలు హాజరుకానున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ 293 స్థానాల్లో గెలిచింది.
Similar News
News December 15, 2025
ఆరేళ్లలో 12.59 లక్షల కుటుంబాల వలస

AP: రాష్ట్రంలో ఆరేళ్లలో 12.59 లక్షల కుటుంబాలు వలస వెళ్లినట్లు సచివాలయాల సర్వేలో వెల్లడైంది. వారంతా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో పనులు చేసుకుంటున్నట్లు తేలింది. రాష్ట్రంలో 1.71 కోట్ల కుటుంబాలుండగా అత్యధికంగా విశాఖ(D)లో 1.13 లక్షలు, నెల్లూరులో 85వేల ఫ్యామిలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా నిర్మాణ రంగంలో పనులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
News December 15, 2025
పీరియడ్స్ నొప్పికి కారణాలు

పీరియడ్స్ నొప్పికి హై-లెవెల్ ప్రోస్టాగ్లాండిన్స్, యుటెరస్ వంటి కణజాలం గర్భాశయం వెలుపల పెరగడం, గర్భాశయంలో నాన్-క్యాన్సర్ ఫైబ్రాయిడ్ల పెరుగుదల, అడెనోమైయోసిస్, అంటే యుటెరస్ లైనింగ్ కండరాల గోడపై దాడి చేసి నొప్పికి దారితీస్తుంది. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఇన్ఫెక్షన్లు పీరియడ్స్ నొప్పిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నొప్పి తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News December 15, 2025
వరుసగా 42 రోజులు ఇలా చేస్తే..

వరుసగా 42 రోజుల పాటు ప్రదోష వేళలో శివాలయానికి వెళ్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. జీవితంలో కష్టాలు, దరిద్రాలు తొలగిపోతాయని అంటున్నారు. అయితే ఎవరికీ చెప్పకుండా గోప్యంగా శివ పూజ చేయడం వల్ల ఏకాగ్రత, నిస్వార్థ భక్తి పెరుగుతాయనిసూచిస్తున్నారు. ‘శివాలయ ప్రాంగణంలో రోజూ కొద్దిసేపు గడపాలి. శివనామస్మరణతో సానుకూల శక్తిని గ్రహించాలి. ఫలితంగా ప్రతికూల శక్తులు, దోషాలు తొలగిపోతాయి’ అంటున్నారు.


