News April 10, 2024
దేశమంతా ‘కుష్’.. ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు

ఆఫ్రికా దేశం సియెర్రా లియోన్ మత్తులో ఊగిపోతోంది. దీంతో దేశాధ్యక్షుడు బయో ఎమర్జెన్సీ విధించారు. నిత్యం అంతర్గత కలహాలతో రగిలిపోయే సియెర్రా ప్రజలు ‘కుష్’ అనే డ్రగ్స్కు విపరీతంగా అలవాటుపడ్డారు. మరోవైపు మనిషి ఎముకల పొడిని కలిపి కుష్ను తయారు చేస్తారని తేలడంతో డ్రగ్ డీలర్లు సమాధులు తవ్వించి మరీ శవాలను ఎత్తుకెళ్తున్నారు. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వందల మంది మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>