News July 16, 2024
అప్పుడు నా మైండ్ బ్లాంక్ అయ్యింది: రోహిత్ శర్మ

T20WC ఫైనల్ మ్యాచ్లో కీలకమైన చివరి 5 ఓవర్లలో పడిన టెన్షన్ను రోహిత్ శర్మ ఓ ఈవెంట్లో పంచుకున్నారు. ’15వ ఓవర్లో క్లాసెన్ దంచికొట్టడంతో అంతా మారిపోయింది. సౌతాఫ్రికా 30 బంతుల్లో 30 రన్స్ చేయాలి. నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయ్యింది. ఎక్కువ ఆలోచించలేదు. ఆ క్షణంలో ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టా. భయపడలేదు. మేమంతా ప్రశాంతంగా ఉన్నాం. అప్పుడు మా జట్టు ప్రవర్తించిన తీరు బాగుంది’ అని రోహిత్ వెల్లడించారు.
Similar News
News January 9, 2026
NHAI డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (<
News January 9, 2026
ఈ OTTలోకి ప్రభాస్ ‘రాజాసాబ్’

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వచ్చిన ‘రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. హారర్ కామెడీ జానర్లో ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం OTTలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు.
News January 9, 2026
NIT వరంగల్ 39 పోస్టులకు నోటిఫికేషన్

<


