News October 29, 2024
అప్పుడు ఆంక్షలు.. ఇప్పుడు పిల్లల్ని కనాలని ఆఫర్లు

ఒకప్పుడు పిల్లల్ని కనకుండా ఆంక్షలు విధించిన చైనా ఇప్పుడు బర్త్రేట్ పెంచేందుకు ఆఫర్లు ప్రకటిస్తోంది. ‘చైల్డ్ బర్త్ ఫ్రెండ్లీ సొసైటీ’ సృష్టికి చర్యలు తీసుకుంటోందని Xinhua న్యూస్ ఏజెన్సీ తెలిపింది. చైల్డ్ బర్త్, చైల్డ్ కేర్ సర్వీసెస్ బలోపేతం, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఎంప్లాయిమెంట్ రంగాల్లో ప్రజలకు అనుకూలంగా స్కీములు తేనుందని పేర్కొంది. ఎక్కువ మంది ఉండేలా ఇళ్ల కొనుగోళ్లలో ఆఫర్లూ ఇవ్వనుందని తెలిపింది.
Similar News
News November 25, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 12

68. ఎక్కువమంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? (జ.సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (జ.అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం? (జ.ప్రాణులు రోజూ మరణిస్తుండటం చూసి కూడా మనుషులు ఈ భూమ్మీద ఉండిపోతాను అనుకోవడం.)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (జ.ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ వీటన్నింటినీ సమంగా చూసేవాడు) <<-se>>#YakshaPrashnalu<<>>
News November 25, 2025
బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్లో ఉద్యోగాలు

బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్(<
News November 25, 2025
BRSకు నిధుల కొరత.. రూ.15 కోట్లకు తగ్గిన డొనేషన్లు!

TG: అసెంబ్లీ ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి, పార్టీ అధినేత KCR ప్రజల్లోకి రాకపోవడం, కవిత ఆరోపణలు, BJPతో విలీన రూమర్లతో రాష్ట్రంలో BRS ఇమేజ్ మసకబారిందని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీకి విరాళాలు భారీగా తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 580.52 కోట్లుగా ఉన్న డొనేషన్లు, ఈ ఏడాది రూ.15 కోట్లకు పడిపోయినట్టు సమాచారం. దీంతో BRS నిధుల లేమితో ఇబ్బంది పడుతోందని టాక్.


