News September 24, 2024

అప్పుడు త్యాగాలు.. ఇప్పుడు పదవులు: టీడీపీ శ్రేణులు

image

AP: పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ <<14181792>>పదవులు<<>> దక్కినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. వారికి సీఎం చంద్రబాబు న్యాయం చేశారని అంటున్నాయి. పొత్తులో భాగంగా తమ స్థానాలను వదులుకోవడం, పార్టీకి ఆర్థికంగా అండగా ఉండడం, పార్టీ వాయిస్‌ను బలంగా వాదించిన వారికి పదవులు దక్కాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. నారాయణ, పీతల సుజాత, దామచర్ల సత్య, దీపక్ రెడ్డి, రామరాజు వంటి వారు ఉన్నారు.

Similar News

News November 25, 2025

T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్

image

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌-2026ను ICC రిలీజ్ చేసింది. తొలి మ్యాచ్ FEB 7న పాక్-నెదర్లాండ్స్ మధ్య కొలంబో వేదికగా జరగనుంది. అదే రోజు టీమ్ ఇండియా ముంబై వేదికగా USAతో తలపడనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. IND, PAK, USA, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. మార్చి 8న ఫైనల్ జరగనుంది.

News November 25, 2025

అది సీక్రెట్ డీల్: డీకే శివకుమార్

image

సీఎం మార్పు వ్యవహారం గురించి బహిరంగంగా మాట్లాడాలని అనుకోవడం లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. పార్టీలోని నలుగురు-ఐదుగురు మధ్య జరిగిన రహస్య ఒప్పందమని చెప్పారు. తనను సీఎంను చేయాలని హైకమాండ్‌ను అడగలేదని పేర్కొన్నారు. పార్టీకి ఇబ్బంది కలిగించాలని, బలహీనపరచాలని తాను అనుకోనని తెలిపారు. పార్టీ, కార్యకర్తల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని ఆయన అన్నారు.

News November 25, 2025

అది సీక్రెట్ డీల్: డీకే శివకుమార్

image

సీఎం మార్పు వ్యవహారం గురించి బహిరంగంగా మాట్లాడాలని అనుకోవడం లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. పార్టీలోని నలుగురు-ఐదుగురు మధ్య జరిగిన రహస్య ఒప్పందమని చెప్పారు. తనను సీఎంను చేయాలని హైకమాండ్‌ను అడగలేదని పేర్కొన్నారు. పార్టీకి ఇబ్బంది కలిగించాలని, బలహీనపరచాలని తాను అనుకోనని తెలిపారు. పార్టీ, కార్యకర్తల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని ఆయన అన్నారు.