News December 28, 2024
డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు.. దాన్ని నమ్మొద్దు: డీజీపీ

AP: దేశంలో తొలిసారి మనమే స్మార్ట్ పోలీస్ ఏఐ వినియోగిస్తున్నామని డీజీపీ ద్వారకాతిరుమల రావు తెలిపారు. ఏలూరు జిల్లా పోలీసులు దీన్ని ప్రారంభించినట్లు చెప్పారు. నేర నమోదు నుంచి కేసు విచారణ వరకు స్టార్మ్ పోలీస్ ఏఐ సాయం చేస్తుందన్నారు. ఇక డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అలాంటి వాటిని నమ్మొద్దని డీజీపీ సూచించారు. ఈ ఏడాది 916 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని, వీటి ద్వారా నేరస్థులు రూ.1229Cr తస్కరించారన్నారు.
Similar News
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


