News February 20, 2025

మీ కేసులకు భయపడేది లేదు: YS జగన్

image

AP: మిర్చి రైతులు సంక్షోభంలో ఉంటే తాము స్పందించే వరకు ప్రభుత్వంలో కదలిక రాలేదని CM చంద్రబాబును ఉద్దేశిస్తూ YS జగన్ ట్వీట్ చేశారు. ‘ఢిల్లీ CM ప్రమాణ స్వీకారానికి వెళ్తూ రైతుల కోసమే అన్నట్లు కలరింగ్‌ ఇచ్చారు. ఎప్పుడూ మిర్చి కొనని నాఫెడ్‌ కొనాలంటూ కేంద్రానికి లేఖ రాయడం ఏంటి? రైతులకు బాసటగా నిలిస్తే మాపై కేసులు పెట్టారు. మీ కేసులకు భయపడేది లేదు. వెంటనే మిర్చి కొనుగోళ్లు ప్రారంభించండి’ అని కోరారు.

Similar News

News November 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 25, 2025

SIR: బెంగాల్ నుంచి వెళ్లిపోతున్న ఇల్లీగల్ మైగ్రెంట్లు

image

బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) నిర్వహిస్తుండటంతో వందలాది మంది ఇల్లీగల్ మైగ్రెంట్లు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతున్నారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి పత్రాలు తనిఖీ చేస్తుండటంతో తప్పించుకోలేమనే భావనతో ముందే బార్డర్ దాటుతున్నారు. ఈ నెల ప్రారంభం నుంచే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పనుల కోసం ఇండియాలోకి వచ్చామని, తమ వద్ద ఎలాంటి సర్టిఫికెట్లు లేవని చాలా మంది చెబుతున్నారని సమాచారం.

News November 25, 2025

SIR: బెంగాల్ నుంచి వెళ్లిపోతున్న ఇల్లీగల్ మైగ్రెంట్లు

image

బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) నిర్వహిస్తుండటంతో వందలాది మంది ఇల్లీగల్ మైగ్రెంట్లు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతున్నారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి పత్రాలు తనిఖీ చేస్తుండటంతో తప్పించుకోలేమనే భావనతో ముందే బార్డర్ దాటుతున్నారు. ఈ నెల ప్రారంభం నుంచే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పనుల కోసం ఇండియాలోకి వచ్చామని, తమ వద్ద ఎలాంటి సర్టిఫికెట్లు లేవని చాలా మంది చెబుతున్నారని సమాచారం.