News July 11, 2024
బ్యూరోక్రసీలోనూ జవాబుదారీతనం ఉండాలి: శివసేన ఎంపీ మిలింద్

ఫేక్ సర్టిఫికెట్లతో IASగా ఎంపికైన పూజా <<13605832>>ఖేడ్కర్పై<<>> శివసేన MP మిలింద్ మండిపడ్డారు. దేశ పాలనలో వెన్నెముక అయిన బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థలోనూ జవాబుదారీతనం ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘రాజకీయ నాయకులకు అకౌంటబిలిటీ ఉండాలని ఎంతో మంది విమర్శిస్తున్నారు. అయితే కీలకమైన బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం లేదు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News December 10, 2025
దిగుబడి పెంచే నానో ఎరువులను ఎలా వాడాలి?

దశాబ్దాలుగా సాగులో ఘన రూపంలో యూరియా, DAPలను రైతులు వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూప నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటి వాడకం వల్ల ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90% గ్రహించి, దిగుబడి పెరిగి.. పెట్టుబడి, గాలి, నేల కాలుష్యం తగ్గుతుందంటున్నారు నిపుణులు. నానో ఎరువులను ఎలా, ఎప్పుడు, ఏ పంటలకు వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 10, 2025
వణికిస్తున్న చలి.. మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రాబోయే 3-4 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 °C తక్కువగా నమోదవుతాయని HYD IMD తెలిపింది. ఇవాళ, రేపు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, NML, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న కనిష్ఠ ఉష్ణోగ్రత అత్యల్పంగా ఆసిఫాబాద్(D) గిన్నెధరిలో 6.1°C నమోదైంది. 20 జిల్లాల్లో సింగిల్ డిజిట్కు పరిమితమైంది.
News December 10, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

<


